
టాలీవుడ్
ప్రిన్స్ మహేష్బాబు కథానాయకుడిగా వేదం దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ
ఉరఫ్ క్రిష్ సన్నాహాలు చేస్తున్నాడు................... ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ
నిర్మిస్తోంది. క్లాస్, మాస్ అంశాలతో రూపొందే ఈ చిత్రకథ అలరించేవిధంగా
కసరత్తు చేస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో మహేష్ సరన నటించేందుకు
ముగ్గురుహీరోయిన్లు కావాల్సి ఉంది.
కథరీత్యా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని, ఎవరూ ఐటంసాంగ్ చేయరనీ క్రిష్ చెబుతున్నారు. అంతలా కథలోమిళితమైన ఆ పాత్రల్ని ఎంపికచేయడం క్రిష్కు ఒక అగ్నిపరీక్షలా తయారైంది. ఈ విషయమై మాట్లాడుతూ.. సినిమా టైటిల్కంటే హీరోయిన్ల వేట చాలా కష్టమైందని సన్నిహితులతో చెప్పినట్లు తెలిసింది.
కథరీత్యా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని, ఎవరూ ఐటంసాంగ్ చేయరనీ క్రిష్ చెబుతున్నారు. అంతలా కథలోమిళితమైన ఆ పాత్రల్ని ఎంపికచేయడం క్రిష్కు ఒక అగ్నిపరీక్షలా తయారైంది. ఈ విషయమై మాట్లాడుతూ.. సినిమా టైటిల్కంటే హీరోయిన్ల వేట చాలా కష్టమైందని సన్నిహితులతో చెప్పినట్లు తెలిసింది.
No comments:
Post a Comment