Tuesday, December 6, 2011

1 కోటీ 70 లక్షల మంది "వై దిస్ కొలవరి.. కొలవరి డీ" ( వీడియో)

దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రాసిన పాటను అల్లుడు ధనుష్ పాడగా ఆ పాటను వినేందుకు నెటిజన్లు బారులు తీరుతున్నారు............................ ఇపుడీ కొలవరి ఆయా మొబైల్ ఫోన్లలో కాలర్ ట్యూన్లుగా హోరెత్తిపోతోంది. ఇప్పటికే కొలవరీ అంటూ కలవరిస్తున్నవారి సంఖ్య కోటీ 70 లక్షలు దాటిపోయింది. ధనుష్, శ్రుతిహాసన్ నటిస్తున్న 3 చిత్రంలో ఈ పాట, చిత్రం విడుదలయ్యే నాటికి ఇంకా ఎంతమందిని తన ఖాతాలో వేసుకుంటుందో...?!! అసలింతకీ ఈ "వై దిస్ కొలవరీ"లో అంత కిక్కు ఏం ఉందో మీరే చూడండి.

No comments:

Post a Comment