స్వచ్ఛమైన తెలంగాణాను సినిమా ద్వారా చెప్పదలచాం. శ్రీకృష్ణ కమిషన్ వేయగానే తెలంగాణా వస్తుందనే అనుకున్నాం. అంతకుముందే రిజిష్టర్ అయిన టైటిల్ను మళ్ళీ ముందుకు తెచ్చాం. ఓ నలభైరోజులపాటు తెలంగాణాలోని కళాకారులతో సినిమాను నిర్మించదలిచాం. జెఎసీ నాయకులంతా సహకరిస్తున్నారు. తెలంగాణా వాడిగా గర్విస్తున్నా. ముందుగా పాటలను విడుదలచేసి మార్చిలో ప్రారంభిస్తా'మని తెలిపారు. జెఎసీ నాయకులు పిడమర్తి రవి, డి. రాజారామ్యాదవ్, గాలారి కిషోర్, ప్రవీణ్రెడ్డి కూడా మాట్లాడారు.
No comments:
Post a Comment